Thursday, September 17, 2026

Creating liberating content

শাহজাদ ভাট্টি নেটওয়ার্ককে জঙ্গি...

পাকিস্তানভিত্তিক কুখ্যাত গ্যাংস্টার শাহজাদ ভাট্টিকে ঘিরে তৈরি হওয়া নেটওয়ার্কের বিরুদ্ধে বড় পদক্ষেপ নিল...

এএফসি চ্যাম্পিয়ন্স লিগে প্রথম...

এএফসি চ্যাম্পিয়ন্স লিগ-২ অভিযানে প্রথম ম্যাচেই পয়েন্ট সংগ্রহ করল ইস্টবেঙ্গল। জর্ডনের শক্তিশালী দল...

পুজোর আগে রান্নার গ্যাসের...

দুর্গাপুজোর আগে রান্নার গ্যাসের দাম নিয়ে সাধারণ মানুষের মধ্যে স্বাভাবিকভাবেই আগ্রহ তৈরি হয়েছে।...

পুরুলিয়ায় মাওবাদী নেতা আকাশ...

পুরুলিয়ায় বড়সড় সাফল্য পেল পশ্চিমবঙ্গ পুলিশ। দীর্ঘদিন ধরে নিরাপত্তাবাহিনীর নজরে থাকা মাওবাদী নেতা...
HomeTagsTelugu news

Tag: telugu news

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్...

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది....

బూత్‌ల వారీగా ఎస్‌ఐఆర్ ప్రచారం.. 181...

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని 181 మీర్జాలగూడ...

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

కార్పొరేటర్ రాజ్యలక్ష్మి చేతుల...

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని సింహాద్రి నగర్‌లో స్థానిక సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. రూ. 13 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శుభారంభం...

డాక్ట్రెస్ ఆధ్వర్యంలో 5...

డ్రగ్స్‌ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది...

విజ‌యవాడ ఉత్సవ్‌కి రావాలని...

ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం ఓ యాదృచ్ఛిక భేటీ చర్చనీయాంశమైంది. ఎంపీ కేశినేని శివనాథ్ అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, యోగా మాస్టర్ బాబా రామ్ దేవ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంలో విజయవాడ సాంస్కృతిక...

అల్లు అరవింద్ భవనంపై...

ప్రఖ్యాత సినీ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ తాజాగా జీహెచ్‌ఎంసీ రాడార్‌లో చిక్కుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో ఆయన నిర్మించిన ‘అల్లు బిజినెస్ పార్క్’ భవనంపై అధికారులు నోటీసులు...

సీఎం, మంత్రులు సినిమాల్లో...

హైదరాబాద్ హైకోర్టు నుంచి సినీ రాజకీయ రంగంలో మరోసారి చర్చనీయాంశమైన తీర్పు వెలువడింది. సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి...

నీట్ అర్హత సాధించిన...

ప్రజా భవన్‌లో మంత్రి సీతక్కను కలిసిన NEET అర్హత సాధించిన విద్యార్థులు తమ సమస్యలను వివరించారు. వారు తెలిపారు – NEET పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్‌లో...

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఒక కొత్త మార్పు వచ్చింది. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ దశలను అధికారులు...

కామారెడ్డి వరద బాధితులకు...

కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా నష్టపరిచిన బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. మొత్తం రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పునరావాస ప్రాంతాల్లో పంపిణీ చేయడానికి ఫౌండేషన్ సిద్ధం ఉంది. ఈ...

కవితపై వేటు.. బీఆర్ఎస్...

ఎమ్మెల్సీ కవితపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాసేపట్లో పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రెస్‌...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!