Sunday, August 2, 2026

Creating liberating content

Mirabai Chanu, Tejaswin Shankar...

Mirabai Chanu, Neeraj Chopra, Tejaswin Shankar, Preeti Pawar (left to right) India...

‘This is Indian sport...

Shreyas Iyer reacts as Team India finishes fourth at CWG 2026 (Image:...

বাংলা সহায়তা কেন্দ্রে দুর্নীতির...

রাজ্যের বিভিন্ন প্রান্তে অবস্থিত বাংলা সহায়তা কেন্দ্র (Bangla Sahayata Kendra বা BSK)-কে ঘিরে...

পাকিস্তানে শান্তি মিছিলে আত্মঘাতী...

পাকিস্তানের উত্তর-পশ্চিমাঞ্চলীয় খাইবার পাখতুনখোয়া (Khyber Pakhtunkhwa) প্রদেশে একটি শান্তি মিছিলকে কেন্দ্র করে ভয়াবহ...
Homeతెలుగురాజకీయం

Category: రాజకీయం

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

జూలై 3న కడప...

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్...

120 ఏళ్ల పురాతన...

విజయవాడ నగరంలోని గవర్నర్‌పేట చల్లపల్లి బంగ్లా సమీపంలో ఉన్న 120 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన పురాతన శివాలయంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ దక్షిణామూర్తి విగ్రహాల ప్రతిష్ఠా మహోత్సవం అత్యంత వైభవంగా...

ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో బూత్‌లను...

ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పలు బూత్‌లను సందర్శించి ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పరిశీలించారు. ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక...

బూత్‌ల వారీగా ఎస్‌ఐఆర్...

మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ) పరిధిలోని 181 మీర్జాలగూడ డివిజన్‌లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) డోర్ టు డోర్ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ...

కేటీఆర్ కొత్త అవతారం.....

రాజకీయాల్లో పదునైన విమర్శలు, వ్యూహాత్మక ప్రసంగాలతో ఎప్పుడూ వార్తల్లో నిలిచే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈసారి పూర్తిగా భిన్నమైన కోణంలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. రాజకీయ వేదికలపై సీరియస్‌గా కనిపించే కేటీఆర్,...

మామిడి రైతులపై వైసీపీది...

ఆంధ్రప్రదేశ్‌లో తోతాపురి మామిడి రైతుల అంశంపై రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో...

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన...

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల...

ద్రౌపది ముర్ముకు విశాఖలో...

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై...

గనుల శాఖపై సీఎం...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ పనితీరుపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశగా పలు...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!