Tuesday, June 30, 2026

Creating liberating content

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం...

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని...

ద్రౌపది ముర్ముకు విశాఖలో ఘన...

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా...

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ..

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారాంతం ముగిసినప్పటికీ తిరుమలకు భక్తుల రాక ఏమాత్రం...

గనుల శాఖపై సీఎం చంద్రబాబు...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ పనితీరుపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు....

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు), స్థానిక ఓటర్లతో ఆమె సమావేశమయ్యారు. ఓటరు నమోదు దరఖాస్తులను సక్రమంగా ఎలా నింపాలి, వ్యక్తిగత వివరాలు, చిరునామా, గుర్తింపు పత్రాలకు సంబంధించిన సమాచారాన్ని ఏ విధంగా నమోదు చేయాలి వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించారు. దరఖాస్తుల్లో పొరపాట్లు లేకుండా పూర్తి వివరాలతో సమర్పిస్తే నమోదు ప్రక్రియ వేగంగా పూర్తవుతుందని సూచించారు. బూత్‌లలో జరుగుతున్న పనితీరును పరిశీలించిన క్యానం రాజ్యలక్ష్మి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఓటరుగా నమోదు కావడం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా...

ద్రౌపది ముర్ముకు విశాఖలో ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత నిర్వహించిన తొలి కాన్వొకేషన్ కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడింది. స్నాతకోత్సవంలో మొత్తం 373 మంది డిగ్రీ, పీజీ విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. చదువులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది విద్యార్థులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వర్ణ పతకాలను ప్రదానం చేసి అభినందించారు. విద్యార్థులు విద్యతో పాటు సమాజ సేవ, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతితో పాటు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కట్టమణి, రిజిస్ట్రార్ జితేంద్ర మోహన్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు, అధికారులు పెద్ద...

Enjoy exclusive access to our content

Get an online subscription and you can unlock any article you come across, getting instant emails when our site updates, too.

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల...

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్...

ద్రౌపది ముర్ముకు విశాఖలో ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత నిర్వహించిన తొలి కాన్వొకేషన్ కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత...

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల...

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్...

ద్రౌపది ముర్ముకు విశాఖలో ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత నిర్వహించిన తొలి కాన్వొకేషన్ కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత...

Enjoy exclusive access to our content

Get an online subscription and you can unlock any article you come across, getting instant emails when our site updates, too.

Worldwide news every day

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల...

ద్రౌపది ముర్ముకు విశాఖలో ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై...

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ..

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారాంతం ముగిసినప్పటికీ తిరుమలకు భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఇదే సమయంలో...

గనుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ పనితీరుపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశగా పలు...

Read more

Get involved

ద్రౌపది ముర్ముకు విశాఖలో ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై...

Become part of the community

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్...

ద్రౌపది ముర్ముకు విశాఖలో ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత నిర్వహించిన తొలి కాన్వొకేషన్ కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత...

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ..

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారాంతం ముగిసినప్పటికీ తిరుమలకు భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఇదే సమయంలో శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భారీ ఆదాయం లభించింది.టీటీడీ అధికారులు వెల్లడించిన...

గనుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ పనితీరుపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశగా పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గనుల...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్...

ద్రౌపది ముర్ముకు విశాఖలో ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత నిర్వహించిన తొలి కాన్వొకేషన్ కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత...

శ్రీవారి దర్శనానికి భారీ రద్దీ..

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. వారాంతం ముగిసినప్పటికీ తిరుమలకు భక్తుల రాక ఏమాత్రం తగ్గలేదు. దీంతో స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. ఇదే సమయంలో శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కి భారీ ఆదాయం లభించింది.టీటీడీ అధికారులు వెల్లడించిన...

గనుల శాఖపై సీఎం చంద్రబాబు కీలక సమీక్ష

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గనుల శాఖ పనితీరుపై తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఖనిజ సంపదను సమర్థవంతంగా వినియోగించి ప్రభుత్వ ఆదాయాన్ని గణనీయంగా పెంచే దిశగా పలు కీలక సూచనలు చేశారు. సమావేశంలో గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్, గనుల...

దర్శకుడు తల్లాడ సాయికృష్ణ వినూత్న నిర్ణయం.. యూట్యూబ్‌లో ఫ్రీగా పూర్తి సినిమా

తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదుగా కనిపించే ఓ వినూత్న నిర్ణయంతో ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ చిత్ర బృందం కొత్త చర్చకు తెరలేపింది. ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల కోసం ఉచితంగా యూట్యూబ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చి టాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.శ్రీ లక్ష్మి శ్రీనివాస...

భారీగా తగ్గిన బంగారం ధరలు..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి శుభవార్త అందింది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులు, డాలర్ మారకం విలువ, పెట్టుబడిదారుల ధోరణి ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో పసిడి ధరలు వరుసగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజా ధరల ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం...

పవన్ ఆరోగ్యంపై ఆందోళన.. 15 ఏళ్ల క్రితం గాయం వెనుక అసలు కథ బయటపెట్టిన బండ్ల గణేశ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ముంబైలోని ప్రముఖ కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్న అనంతరం, ఆయన భుజానికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినట్లు సమాచారం. భుజంలోని రొటేటర్ కఫ్‌తో పాటు మరో రెండు కండరాల్లో తీవ్ర గాయాలు ఉన్నట్లు పరీక్షల్లో...

২১ জুলাই প্রস্তুতি ঘিরে কুণাল ঘোষের বিরুদ্ধে অভিযোগ

২১ জুলাইয়ের শহিদ দিবস কর্মসূচিকে কেন্দ্র করে রাজ্য রাজনীতিতে নতুন বিতর্কের সূত্রপাত হয়েছে। তৃণমূল কংগ্রেস নেতা কুণাল ঘোষ-সহ একাধিক ব্যক্তির বিরুদ্ধে এফআইআর দায়ের হওয়ার ঘটনাকে ঘিরে রাজনৈতিক মহলে ব্যাপক চর্চা শুরু হয়েছে। অভিযোগ, শহিদ দিবসের প্রস্তুতির সময় নির্দিষ্ট এলাকায়...

মেট্রোয় বোরখা পরে যাতায়াত করতেন রচনা, জানালেন নিজেই

টলিউডের অন্যতম জনপ্রিয় অভিনেত্রী এবং বর্তমানে সাংসদ রচনা বন্দ্যোপাধ্যায়কে (Rachana Banerjee) সাধারণত সবসময়ই হাসিখুশি এবং আত্মবিশ্বাসী রূপেই দেখা যায়। দীর্ঘ অভিনয় জীবন, জনপ্রিয় টেলিভিশন অনুষ্ঠান সঞ্চালনা এবং বর্তমানে রাজনৈতিক দায়িত্ব—সব মিলিয়ে তিনি সর্বদাই আলোচনায় থাকেন। তবে সম্প্রতি এক সাক্ষাৎকারে...

মার্টিনেল্লির শেষ মুহূর্তের গোলে ব্রাজিলের নাটকীয় জয়

২০২৬ ফিফা বিশ্বকাপের নকআউট পর্বে রুদ্ধশ্বাস লড়াইয়ের সাক্ষী থাকল ফুটবলপ্রেমীরা। শেষ মুহূর্তে গ্যাব্রিয়েল মার্টিনেল্লির দুর্দান্ত গোলে জাপানকে ২-১ ব্যবধানে হারিয়ে শেষ ষোলো নিশ্চিত করল পাঁচবারের বিশ্বচ্যাম্পিয়ন ব্রাজিল। নির্ধারিত সময়ের একেবারে শেষ দিকে করা সেই গোলই ম্যাচের ভাগ্য বদলে দেয়...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!

బీఎల్‌వో, బీఎల్‌ఏలతో సమావేశమైన క్యానం రాజ్యలక్ష్మి..

వినాయక్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ఓటరు నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. డివిజన్ పరిధిలోని 184, 185, 189 బూత్‌లను సందర్శించిన ఆమె, అక్కడ కొనసాగుతున్న ఓటరు నమోదు ఫారాల పంపిణీ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడారు.ఈ సందర్భంగా బూత్ లెవల్ అధికారులు (BLOలు), బూత్ లెవల్...

ద్రౌపది ముర్ముకు విశాఖలో ఘన స్వాగతం..

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో ఉన్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం (సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ) తొలి స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ చారిత్రాత్మక కార్యక్రమానికి భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పట్టాలు ప్రదానం చేశారు. విశ్వవిద్యాలయం ప్రారంభమైన తర్వాత నిర్వహించిన తొలి కాన్వొకేషన్ కావడంతో ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత...