Wednesday, August 5, 2026

Creating liberating content

Chess: Father quit Singapore...

Savitha Shri will represent India at Women's Chess Olympiad this year (Special...

‘You drop me’: Ex-cricketer...

India's Rohit Sharma (ANI Photo) Former India cricketer Mohammed Kaif believes Rohit...

মুণ্ডন করে প্রেমিকাকে নিয়ে...

ভারতীয় ক্রিকেট দলের তারকা অলরাউন্ডার **হার্দিক পাণ্ডিয়া** আবারও শিরোনামে। তবে এবার মাঠের পারফরম্যান্সের...

নতুন সিলেবাসে কী বদলাবে?...

পশ্চিমবঙ্গের স্কুল শিক্ষাব্যবস্থায় বড় পরিবর্তনের ইঙ্গিত দিল রাজ্য সরকার। **স্কুল শিক্ষামন্ত্রী দীপক বর্মণ**...
Homeతెలుగుక్రీడలు

Category: క్రీడలు

తూంకుంట పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఫుట్‌బాల్ గ్రౌండ్ ప్రారంభించిన ఎంపీ ఈటల రాజేందర్

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు. చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో కలిసి ఆయన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను ప్రారంభించి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో చదువుతో పాటు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. క్రీడల ద్వారా శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ పెరుగుతాయని పేర్కొన్నారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు విద్యాసంస్థలు ఇలాంటి క్రీడా సదుపాయాలు కల్పించడం అభినందనీయమని తెలిపారు.ఆధునిక సౌకర్యాలతో కూడిన ఫుట్‌బాల్ గ్రౌండ్ విద్యార్థుల్లో క్రీడలపై ఆసక్తిని మరింత పెంచుతుందని, భవిష్యత్తులో మంచి క్రీడాకారులు తయారయ్యేందుకు ఇలాంటి వేదికలు ఉపయోగపడతాయని అన్నారు.ఈ కార్యక్రమంలో పల్లవి గ్రూప్ ఆఫ్ స్కూల్స్ డైరెక్టర్ డా. సంకూరి...

తూంకుంట పల్లవి ఇంటర్నేషనల్...

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా తూంకుంటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫుట్‌బాల్ గ్రౌండ్‌ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ప్రారంభించారు. చైర్మన్, ఎమ్మెల్సీ మల్క కొమురయ్యతో కలిసి ఆయన...

అర్ష్‌దీప్‌ను అందుకే తీసుకోలేదు

ఆసియా కప్-2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ లైనప్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంచనాల ప్రకారం అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని భావించినా, అతనికి చోటు...

ఆసియా కప్‌ తొలి...

టీ20 వరల్డ్‌కప్‌ గెలిచిన భారత్‌ ఇప్పుడు ఆసియా కప్‌పై దృష్టి సారించింది. బుధవారం యూఏఈతో తొలి మ్యాచ్‌ ఆడుతూ టైటిల్‌ వేటను ఆరంభించబోతోంది. ఇప్పటికే ఎనిమిది సార్లు విజేతగా నిలిచిన భారత్‌ ఈసారి...

డాక్ట్రెస్ ఆధ్వర్యంలో 5...

డ్రగ్స్‌ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!