ఎమ్మెల్సీ కవితపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాసేపట్లో పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రెస్ నోట్ సిద్ధం చేసినట్టు తెలిసింది. కవితపై తీసుకోబోయే చర్యలపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నిర్ణయం నేపథ్యంగా పార్టీ శ్రేణుల్లో చర్చలు జోరందుకున్నాయి. ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశమైంది. కవితపై వేటు ఖాయమా అన్న ప్రశ్న అందరిలోనూ ఉత్కంఠను పెంచుతోంది. బీఆర్ఎస్ భవిష్యత్తు వ్యూహంలో ఇది కీలక మలుపు కానుందని విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారిక ప్రకటన కోసం ఇప్పుడు అందరి దృష్టి పార్టీపై నిలిచింది.
కవితపై వేటు.. బీఆర్ఎస్ అధికారిక ప్రకటనకు రంగం సిద్ధం
Just drag and drop elements in a page to get started with Newspaper Theme.


