Wednesday, August 5, 2026

Creating liberating content

Can Gambhir ace red-ball...

Gautam Gambhir (Image credit: ICC Photo) When Gautam Gambhir landed in Colombo...

Pralhad Joshi to attend...

Union Education minister Pralhad Joshi The spotlight will be on education cooperation...

Neeraj Chopra reflects on...

Neeraj Chopra has opened up about the emotional journey behind his...

ICMAI June 2026 toppers...

First row (left to right): Intermediate examination toppers Raunak Jain, Mohit Das,...
Homeతెలుగుతాజావార్తలు

Category: తాజావార్తలు

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

అరీట్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో...

‘ప్రపంచ కిడ్నీ దినోత్సవం’ (వరల్డ్ కిడ్నీ డే) పురస్కరించుకుంటూ, గచ్చిబౌలిలోని అరీట్ హాస్పిటల్స్(Arete Hospitals) రెండో విడత ఉచిత మూత్రపిండఆరోగ్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించనుంది. ఈ నెల 9వ తేదీ నుండి 16వ...

ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజాను పూర్తిగా...

రాష్ట్రంలోని అన్నమయ్య జిల్లా సోడమ్ మండలం అమ్మగారిపల్లి, పుట్టవారిపల్లి గ్రామాల్లో గుర్తించిన ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (పక్షి ఫ్లూ) కేసులపై ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు...

తెలంగాణలో జర్నలిస్టుల జోలికి...

తెలంగాణలోని ప్రతీ జర్నలిస్ట్ కి న్యాయం జరగాలని రిపోర్టర్లు, డెస్క్‌ జర్నలిస్టులు, చిన్న పత్రికలు, డిజిటల్ మీడియా అంటూ వేరు చేయడం తగదని, జీవో 252 ని పునఃసమీక్షించాలని, అర్హులైన ప్రతీ జర్నలిస్ట్...

సేంద్రియ వ్యవసాయంపై తెలంగాణ...

భూమిని మనం తల్లిగా పూజిస్తాం… అదే మట్టిలో పుడతాం, అదే మట్టిలో కలిసిపోతాం. అలాంటి తల్లిని మనమే కలుషితం చేస్తున్న పరిస్థితి ఉందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు....

సన్‌రైజర్స్ ప్లే స్కూల్...

తార్నాకలో కొత్తగా ప్రారంభమైన సన్‌రైజర్స్ ప్లే స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కూల్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది. పలువురు...

జర్నలిస్టు కుటుంబాలకు చెక్కులు...

నాంపల్లి మీడియా అకాడమీ భవనంలో జర్నలిజం వృత్తిలో ప్రాణత్యాగం చేసిన జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రెస్ అకాడమీ చైర్మన్...

పంచాయతీ కార్యదర్శులకు శుభవార్త

తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ కార్యదర్శుల కోసం ఒకేసారి భారీ మొత్తంలో నిధులను విడుదల చేసింది. పంచాయతీ కార్యదర్శుల బిల్లుల క్లియరెన్స్ కోసం ప్రభుత్వం రూ. 104 కోట్లు విడుదల చేసింది. దీంతో పంచాయతీ...

పాటల దేవుడు ఎస్.పి....

1946 జూన్ 4న ఆంధ్రప్రదేశ్, నెల్లూరు జిల్లా, కోనేటమ్మపేట గ్రామంలో ఒక చిన్న శిశువు జన్మించాడు. ఆ శిశువు పేరు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి ఎస్.పి. సమ్మయ్య హరిదాస కీర్తనకారుడు, తల్లి...

బండ్ల గణేశ్ ట్వీట్...

టాలీవుడ్‌లో ఎప్పుడూ తన మాటలతో, తన స్టైల్‌తో వార్తల్లో నిలిచే నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ మరోసారి సోషల్ మీడియాలో సంచలనంగా మారారు. ఆయన తాజాగా చేసిన ఒక పోస్ట్ సినీ వర్గాల్లో,...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!