Friday, September 18, 2026

Creating liberating content

বিশ্বকর্মা পুজোয় কর্মস্থলে এই...

বিশ্বকর্মা পুজো ২০২৬ পালিত হচ্ছে ১৭ সেপ্টেম্বর, বৃহস্পতিবার। হিন্দু ধর্মীয় বিশ্বাস অনুযায়ী, ভগবান...

জোড়াফুল ছাড়া কোন প্রতীকে...

তৃণমূল কংগ্রেসের দলীয় প্রতীক ‘ঘাসের উপর জোড়াফুল’ নিয়ে মমতা বন্দ্যোপাধ্যায় ও ঋতব্রত বন্দ্যোপাধ্যায়ের...

আরও পাঁচ বছর টাটা...

টাটা গোষ্ঠীর শীর্ষ নেতৃত্বে বড়সড় পরিবর্তনের জল্পনার মধ্যেই গুরুত্বপূর্ণ সিদ্ধান্ত নিল টাটা সন্সের...

ত্রাণের নৌকায় উঠতে হুড়োহুড়ি,...

মালদার ভুতনিতে ভয়াবহ বন্যার মধ্যে ত্রাণের জন্য বানভাসি মানুষের হাহাকার আরও একবার প্রকাশ্যে...
Homeతెలుగు

Category: తెలుగు

వినాయక్ నగర్ డివిజన్‌లో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని పలు కాలనీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. వినాయక్ నగర్ మాజీ కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొని వినాయక్ నగర్ చౌరస్తా, లల్వని నగర్, కాకతీయ నగర్, చైనా బజార్, జేకే కాలనీ, వినోభా నగర్, శివ నగర్ ఫేస్-1, శివ నగర్ ఫేస్-2 ప్రాంతాల్లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జాతీయ గీతాన్ని ఆలపించి జెండాకు వందనం చేశారు. అనంతరం స్థానిక ప్రజలకు 80వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని క్యానం రాజ్యలక్ష్మి అన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని, యువత దేశభక్తి, సేవాభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో...

పాలకొల్లులో మంత్రి నిమ్మల...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ...

దసరా సెలవులపై అంగన్వాడీ...

సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలు, అభ్యర్థనలను...

ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొన్న...

సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది. కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ 35వ బ్రాంచిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధ‌వారం ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు,టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కేడీసిసి బ్యాంక్...

దుర్గాపురంలో శ్రీ కనకదుర్గమ్మను...

విజయవాడలో దసరా ఉత్సవాల సందడి నడుమ, 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత గారి నివాస గృహంలో ప్రతిష్టించబడిన శ్రీ కనకదుర్గమ్మను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం ప్రత్యేకంగా దర్శించారు. దుర్గాపురం...

బీజేపీలో చేరిన సినీ...

ప్రఖ్యాత సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి, సామాజిక కార్యకర్త డాక్టర్ రమణి తెలంగాణ బీజేపీలో చేరడం రాజకీయ, సామాజిక రంగాల్లో పెద్ద సంచలనంగా నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర...

వినాయక్ నగర్‌లో కొత్త...

వినాయక్ నగర్ ప్రజలకు త్వరలోనే ఆరోగ్య సదుపాయాలు మరింత మెరుగ్గా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు అద్దె భవనంలో కొనసాగుతున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) కోసం శాశ్వత భవన నిర్మాణానికి పునాది...

అర్ష్‌దీప్‌ను అందుకే తీసుకోలేదు

ఆసియా కప్-2025లో భాగంగా యూఏఈతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్ లైనప్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంచనాల ప్రకారం అర్ష్‌దీప్ సింగ్‌ను తుది జట్టులోకి తీసుకుంటారని భావించినా, అతనికి చోటు...

నెల్లూరులో బీఫార్మసీ విద్యార్థిని...

నెల్లూరులో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ (Maidhili Priya) దారుణ హత్యకు గురైంది. ఇటీవలే బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన ఆమెను,...

భాగ్యనగరంలో ఉగ్రరూపం దాల్చిన...

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ (Hyderabad) సహా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది....
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!