Monday, August 3, 2026

Creating liberating content

TNEA counselling 2026: Round...

The Directorate of Technical Education (DoTE), Tamil Nadu has released the...

CWG 2026: Glasgow restaurant...

NEW DELHI: A Glasgow-based Indian restaurant deleted its Instagram account after...

Why Japanese companies are...

Korean workers are winning jobs in Japan as companies seek global talent...

CAT 2026 registration begins...

CAT 2026 registration begins The Indian Institutes of Management (IIM) Indore has...
Homeతెలుగు

Category: తెలుగు

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

ఖైరతాబాద్ గణేశ్ దర్శించిన...

గణేశ్ నిమజ్జనానికి ఒకరోజు ముందు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేశ్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి...

గురువులే భవిష్యత్తుకు దారిదీపాలు...

సెప్టెంబర్ 5 – ఉపాధ్యాయ దినోత్సవం. విద్యారంగంలో అపారమైన సేవలు అందించిన భారతదేశ రెండవ రాష్ట్రపతి, మహానుభావుడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. గురువు అంటే...

లండన్ వేదికగా కాంగ్రెస్...

లండన్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తన ప్రసంగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు....

ప్రపంచాన్ని కుదిపేస్తున్న మానసిక...

డబ్ల్యూహెచ్‌వో నివేదికతో వెలుగులోకి వచ్చిన భయంకర వాస్తవాలుప్రతి ఏడుగురిలో ఒకరు బాధితులు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తాజాగా విడుదల చేసిన ‘వరల్డ్ మెంటల్ హెల్త్ టుడే’, ‘మెంటల్ హెల్త్ అట్లాస్-2024’ నివేదికలు మానసిక...

నీట్ అర్హత సాధించిన...

ప్రజా భవన్‌లో మంత్రి సీతక్కను కలిసిన NEET అర్హత సాధించిన విద్యార్థులు తమ సమస్యలను వివరించారు. వారు తెలిపారు – NEET పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్‌లో...

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఒక కొత్త మార్పు వచ్చింది. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ దశలను అధికారులు...

ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను...

హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు, సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇస్కాన్ ప్రాజెక్ట్‌కి రహదారి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం...

కామారెడ్డి వరద బాధితులకు...

కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా నష్టపరిచిన బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. మొత్తం రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పునరావాస ప్రాంతాల్లో పంపిణీ చేయడానికి ఫౌండేషన్ సిద్ధం ఉంది. ఈ...

తెలంగాణలో మూడురోజులు వర్షాలు.....

TG Weather | తెలంగాణలో పలుచోట్ల రాగల మూడురోజులు అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ వద్ద కేంద్రీకృతమైన అల్పపీడనం పశ్చియ వాయువ్య దిశగా...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!