Monday, August 3, 2026

Creating liberating content

UPSSSC Auditor and Assistant...

UPSSSC Auditor recruitment 2026 registration closes today; check eligibility and application steps...

‘Today is a happy...

Brij Bhushan Singh (PTI Photo) NEW DELHI: Former Wrestling Federation of India...

UP PCS 2026 application...

UP PCS 2026 application last date today; apply online before deadline for...

J&K pacer Auqib Nabi...

Auqib Nabi (Image credit: Sri Lanka Cricket) NEW DELHI: Jammu and Kashmir...
Homeతెలుగు

Category: తెలుగు

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

చాగంటి కోటేశ్వరరావు గారికి...

ఈ అవార్డును విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన కొప్పరపు కవుల కళాపీఠం 23వ వార్షికోత్సవాల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ రమణ...

ములుగు జిల్లాలో రోడ్ల...

ములుగు జిల్లా గ్రామీణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలలో రోడ్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి...

డాక్ట్రెస్ ఆధ్వర్యంలో 5...

డ్రగ్స్‌ వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు డాక్ట్రెస్ సంస్థ ఆధ్వర్యంలో గచ్చిబౌలి స్టేడియంలో మంగళవారం 5 కిలోమీటర్ల పరుగు ఘనంగా జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ కార్యక్రమంలో దాదాపు 600 మంది...

విజ‌యవాడ ఉత్సవ్‌కి రావాలని...

ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం ఓ యాదృచ్ఛిక భేటీ చర్చనీయాంశమైంది. ఎంపీ కేశినేని శివనాథ్ అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, యోగా మాస్టర్ బాబా రామ్ దేవ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంలో విజయవాడ సాంస్కృతిక...

ఏపీ–తెలంగాణ రియల్ ఎస్టేట్...

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం అని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో స్వామివారిని...

సీఎం, మంత్రులు సినిమాల్లో...

హైదరాబాద్ హైకోర్టు నుంచి సినీ రాజకీయ రంగంలో మరోసారి చర్చనీయాంశమైన తీర్పు వెలువడింది. సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి...

హువావే రెండవ తరం...

ఈ సంవత్సరం రెండో త్రైమాసికం ముగిసే నాటికి, హువావే తన తొలి ట్రైఫోల్డ్ మేట్ XT ద్వారా 4.7 లక్షల యూనిట్లు విక్రయించి, $1.3 బిలియన్ (సుమారు ₹10,800 కోట్లు) ఆదాయం సాధించింది....

AI మోసాలు భారత్‌ను...

ఇంటర్నెట్ యూజర్లను మోసగించడానికి స్కామర్లు ఎప్పటి నుంచో సోషల్ ఇంజినీరింగ్‌పై ఆధారపడుతున్నారు. కానీ కృత్రిమ మేధస్సు (AI) రావడంతో, వారి పన్నాగాలు మరింత క్లిష్టంగా, విస్తృతంగా, అలాగే గుర్తించడం కష్టంగా మారాయి. ఈ...

షా జ‌హూర్ ముసాఫ‌ర్...

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్నీ), పశ్చిమ నియోజకవర్గంలోని షా జహూర్ ముసాఫర్ ఖానా కళ్యాణ మండపంకు ఏర్పడిన కొత్త పాలకవర్గం పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. కేవలం...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!