- ఈ అవార్డును విశాఖపట్నంలోని కళాభారతి ఆడిటోరియంలో జరిగిన కొప్పరపు కవుల కళాపీఠం 23వ వార్షికోత్సవాల్లో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ గారు ప్రదానం చేశారు.
- ఈ సందర్భంగా జస్టిస్ రమణ మాట్లాడుతూ:
- తెలుగు భాష పంచభూతాలు ఉన్నంత కాలం వెలుగొందాలని ఆకాంక్షించారు.
- చాగంటి కోటేశ్వరరావు గారు ఆధ్యాత్మికత, సంస్కృతి, క్రమశిక్షణ ద్వారా జాతిని జాగృతం చేస్తున్నారని కొనియాడారు.
- పురస్కార గ్రహీత చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ:
- ఇది భగవంతుని కృపతో లభించిన గౌరవమని అన్నారు.
- అవధానానికి కేవలం భాష పైనే కాక, శాస్త్రాలు, పురాణ ఇతిహాసాలపై పట్టు అవసరమని తెలిపారు.
- ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, అమెరికాలోని లిపి సంస్థ CEO సాగర్ సింగరాజు, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
చాగంటి కోటేశ్వరరావు గారికి కొప్పరపు కవుల జాతీయ ప్రతిభా పురస్కారం
RELATED ARTICLES




