Monday, August 3, 2026

Creating liberating content

CWG 2026 | It’s...

Santiago Nieva is enjoying his second stint with Indian boxing. The...

MHT CET CAP Round...

MHT CET engineering CAP Round 1 results announced; candidates begin admission formalities...

She lost her gold...

Commonwealth Sport president Donald Rukare, centre, presents the David Dixon Award to...

Over to Ahmedabad! Neeraj...

CWG 2026 closing ceremony NEW DELHI: The 2026 Commonwealth Games came to...
Homeతెలుగురాజకీయం

Category: రాజకీయం

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

ఖైరతాబాద్ గణేశ్ దర్శించిన...

గణేశ్ నిమజ్జనానికి ఒకరోజు ముందు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఖైరతాబాద్ బడా గణేశ్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి...

లండన్ వేదికగా కాంగ్రెస్...

లండన్‌లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తన ప్రసంగంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు....

నీట్ అర్హత సాధించిన...

ప్రజా భవన్‌లో మంత్రి సీతక్కను కలిసిన NEET అర్హత సాధించిన విద్యార్థులు తమ సమస్యలను వివరించారు. వారు తెలిపారు – NEET పరీక్షలో మంచి ర్యాంకులు సాధించినా సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సిలింగ్‌లో...

ఇందిరమ్మ ఇళ్ల పథకంలో...

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సొంతింటి కలను సాకారం చేయడానికి అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ఒక కొత్త మార్పు వచ్చింది. ఇప్పటి వరకు లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణ దశలను అధికారులు...

ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను...

హైదరాబాద్‌ ప్రజాభవన్‌లో మంత్రి సీతక్కను మర్యాదపూర్వకంగా కలిసిన ఇస్కాన్ ప్రతినిధులు, సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇస్కాన్ ప్రాజెక్ట్‌కి రహదారి వసతి కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్ట్ మొత్తం...

కామారెడ్డి వరద బాధితులకు...

కామారెడ్డి జిల్లాలో వరదల కారణంగా నష్టపరిచిన బాధితులకు ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. మొత్తం రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పునరావాస ప్రాంతాల్లో పంపిణీ చేయడానికి ఫౌండేషన్ సిద్ధం ఉంది. ఈ...

కవితపై వేటు.. బీఆర్ఎస్...

ఎమ్మెల్సీ కవితపై వేటుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. కాసేపట్లో పార్టీ నేతలు మీడియా ముందుకు వచ్చి అధికారిక ప్రకటన చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రెస్‌...

లక్షలాది మంది ప్రజల...

జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌కు ప్రధాని నరేంద్రమోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. లక్షలాది మంది ప్రజల హృదయాల్లో పవన్‌ చోటు సంపాదించుకున్నారని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనపై అద్భుతంగా దృష్టి సారిస్తూ...

$2.4 ట్రిలియన్ డాలర్ల...

దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎపి లోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047నాటికి $2.4ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది మా లక్ష్యం. ఈ ప్రయాణంలో చార్డర్డ్...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!