Monday, August 3, 2026

Creating liberating content

Over to Ahmedabad! Neeraj...

CWG 2026 closing ceremony NEW DELHI: The 2026 Commonwealth Games came to...

Not MS Dhoni, Moeen...

Former England all-rounder Moeen Ali has named former India fast bowler...

India secure top-four finish...

India signs off from the 2026 Commonwealth Games in fourth place with...

Gulveer Singh’s ‘double’ speaks...

Gulveer Singh after winning silver in 10,000m and (pic right) with coach...
Homeతెలుగురాజకీయం

Category: రాజకీయం

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

గుర్తుంచుకోండి.. ఇక్కడ నేను,...

''గతంలో సిద్ధం.. సిద్ధం.. అన్నారు, ఇప్పుడు అసెంబ్లీలో చర్చకు సిద్ధమా?'' అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్‌పై సూటిగా సవాల్ విసిరారు. అనంతపురంలో నిర్వహించిన ‘సూపర్ సిక్స్...

కార్పొరేటర్ రాజ్యలక్ష్మి చేతుల...

వినాయక్ నగర్ డివిజన్ పరిధిలోని సింహాద్రి నగర్‌లో స్థానిక సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. రూ. 13 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి శుభారంభం...

వైసీపీ ఫేక్ వీడియోలపై...

వైసీపీ ఫేక్ వీడియోలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు. వైసీపీ తీరుపై తీవ్రంగా విమర్శలు గుప్పించిన ఆయన, “కోర్లు పీకేసినా పాము కాటేస్తుందనేలా వైసీపీ...

నేపాల్‌లో అల్లర్లు: 20...

నేపాల్‌లో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సోషల్ మీడియాపై నిషేధాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా, యువత ఆందోళనలు మూడో రోజు కూడా కొనసాగుతున్నాయి. 26 యాప్‌ల (వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ తదితరాలు)పై నిషేధం యువతకు...

ములుగు జిల్లాలో రోడ్ల...

ములుగు జిల్లా గ్రామీణ ప్రాంతాలతో పాటు మండల కేంద్రాలలో రోడ్ల అభివృద్ధి పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి...

విజ‌యవాడ ఉత్సవ్‌కి రావాలని...

ఢిల్లీ విమానాశ్రయంలో మంగళవారం ఓ యాదృచ్ఛిక భేటీ చర్చనీయాంశమైంది. ఎంపీ కేశినేని శివనాథ్ అక్కడ ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, యోగా మాస్టర్ బాబా రామ్ దేవ్‌ను కలుసుకున్నారు. ఈ సందర్భంలో విజయవాడ సాంస్కృతిక...

ఏపీ–తెలంగాణ రియల్ ఎస్టేట్...

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం అని తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మంగళవారం ఉదయం తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో స్వామివారిని...

సీఎం, మంత్రులు సినిమాల్లో...

హైదరాబాద్ హైకోర్టు నుంచి సినీ రాజకీయ రంగంలో మరోసారి చర్చనీయాంశమైన తీర్పు వెలువడింది. సీఎంతో సహా మంత్రులు సినిమాల్లో నటించడంపై ఎలాంటి నిషేధం లేదని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది. ఈ సందర్భంగా న్యాయమూర్తి...

షా జ‌హూర్ ముసాఫ‌ర్...

విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శివనాథ్ (చిన్నీ), పశ్చిమ నియోజకవర్గంలోని షా జహూర్ ముసాఫర్ ఖానా కళ్యాణ మండపంకు ఏర్పడిన కొత్త పాలకవర్గం పేద ముస్లిం కుటుంబాలకు అండగా నిలవాలని ఆకాంక్షించారు. కేవలం...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!