Wednesday, August 5, 2026

Creating liberating content

Can Gambhir ace red-ball...

Gautam Gambhir (Image credit: ICC Photo) When Gautam Gambhir landed in Colombo...

Pralhad Joshi to attend...

Union Education minister Pralhad Joshi The spotlight will be on education cooperation...

Neeraj Chopra reflects on...

Neeraj Chopra has opened up about the emotional journey behind his...

ICMAI June 2026 toppers...

First row (left to right): Intermediate examination toppers Raunak Jain, Mohit Das,...
Homeతెలుగుతాజావార్తలు

Category: తాజావార్తలు

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

ప్రతి ఇంటికీ బీజేపీ...

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ముఖ్యమైన పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు హైదరాబాద్‌కు పరిమితం కాకుండా ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి ఇంటికి చేరి ప్రధానమంత్రి నరేంద్ర...

ప్రతిపక్ష హోదా భయంతోనే...

వైసీపీ అధినేత జగన్‌కు ప్రతిపక్ష నేత హోదా కల్పించడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆటంకాలు సృష్టిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రంగా విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడిన ఆయన, జగన్ అడిగే ప్రశ్నలకు...

విష్ణుపురి, భ్రమరాంబికా నగర్...

మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్ ఈ రోజు GHMC హార్టికల్చర్ అధికారులతో కలిసి విష్ణుపురి మరియు భ్రమరాంబికా నగర్‌లలోని పార్కులలో దాదాపు మూడు లక్షల రూపాయలతో చేపట్టిన మైంటెనెన్స్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ...

మేడారం అభివృద్ధి పనులపై...

మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు సంబంధించి చేపట్టిన అభివృద్ధి పనులపై తెలంగాణ ప్రభుత్వం వేగం పెంచింది, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో మంగళవారం సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో అభివృద్ధి ప్రణాళికను అధికారికంగా ఖరారు...

సామాజిక తెలంగాణ కోసం...

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు సామాజిక తెలంగాణ కోసం పని చేసేవారిని ఆహ్వానిస్తూ స్పష్టమైన పిలుపు ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మనం ఐక్యంగా, అంకితభావంతో పోరాడి...

ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్...

విజయవాడ మ్యూజియం రోడ్‌లోని ఇరిగేషన్ ఆఫీసులో ఏపీఎస్ఐడిసి డైరెక్టర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) ముఖ్యఅతిథిగా పాల్గొని ఏపీఎస్ఐడిసి...

బంజారాహిల్స్ లో మహిళా...

బంజారాహిల్స్ లోని ఎన్బిటి నగర్ లో 93.50 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మహిళా భవన్ ను రాష్ట్ర మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్, జిహెచ్ఎంసి మేయర్ గద్వాల...

పాలకొల్లులో మంత్రి నిమ్మల...

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, విద్య మరియు ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కలిసి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు కుమార్తె వివాహ...

దసరా సెలవులపై అంగన్వాడీ...

సచివాలయంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కను తెలంగాణ స్టేట్ ఇందిరా ప్రియదర్శిని అంగన్వాడీ టీచర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలు, అభ్యర్థనలను...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!