Monday, August 3, 2026

Creating liberating content

Brij Bhushan Sharan Singh...

File Pic: Brij Bhushan Sharan Singh (PTI Photo) A Delhi court on...

তুষারধসে প্রাণ হারালেন কিংবদন্তি...

বিশ্ব পর্বতারোহণের ইতিহাসে এক অবিস্মরণীয় অধ্যায়ের অবসান ঘটল। ব্রিটিশ-নেপালি কিংবদন্তি পর্বতারোহী নির্মল ‘নিমসদাই’...

শশী পাঁজার বৈঠক ঘিরে...

পশ্চিমবঙ্গের রাজনীতিতে ফের জোর চর্চার কেন্দ্রবিন্দুতে উঠে এলেন তৃণমূল কংগ্রেসের প্রাক্তন মন্ত্রী শশী...

বাড়িতে বসেই করুন এলপিজি...

দেশজুড়ে রান্নার গ্যাস (LPG) গ্রাহকদের জন্য ই-কেওয়াইসি (e-KYC) প্রক্রিয়া সম্পূর্ণ করার উপর বিশেষ...
Homeతెలుగురాజకీయం

Category: రాజకీయం

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

మంత్రులు, ఎమ్మెల్యేలు నెలకు...

ఏపీ క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు సుదీర్ఘంగా మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో 'పల్లె నిద్ర' చేయాలని దిశానిర్దేశం చేశారు. నెలలో నాలుగురోజులపాటు ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు....

లోక్ సభ స్పీకర్...

విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) లోక్ సభ స్పీకర్ ఓంబిర్లాను శుక్ర‌వారం ఢిల్లీలోని ఆయ‌న నివాసంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. ఈ సంద‌ర్బంగా తిరుప‌తి శ్రీ వెంక‌టేశ్వ‌ర‌స్వామి వారి ప్ర‌సాదం అందజేశారు. ఇటీవ‌ల...

పిఎం-జన్మాన్ కింద రోడ్డు...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ప్ర‌ధాన మంత్రి జ‌న్మాన్ (PM JANMAN) ర‌హ‌దారి అనుసంధాన భాగం కింద ఇప్ప‌టి వ‌ర‌కు 206 ర‌హ‌దారుల‌కు ప్ర‌తిపాద‌న‌లు అందుకోగా మొత్తం మంజూరు చేసింది. ఇంకా 9.77 కి.మీ పొడవు...

ఎస్ ఎల్ బి...

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమల పెంట ఎస్ఎల్ బీసీ ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను బయటకు తెచ్చేందుకు అవసరమైన సహాయక చర్యలను కొనసాగించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను...

విశాఖలో 30 మంది...

ఐపీఎల్ లీగ్ లో భాగంగా సోమవారం వైజాగ్ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జ‌రిగిన ఢిల్లీ క్యాపిట‌ల్స్ వ‌ర్సెస్ ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ క్రికెట్ మ్యాచ్ ను గ్రౌండ్ లో వీక్షించే అవ‌కాశం ఆంధ్ర క్రికెట్...

తానా కాన్ఫరెన్స్ కు...

తానా (ఉత్తర అమెరికా తెలుగు సంఘం) సభలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే తానా సభలు ఈ ఏడాది జులై 3 నుంచి 5వ తేదీ వరకు డెట్రాయిట్ లో...

బీఆర్ఎస్ భవిష్యత్తుపై కోమటిరెడ్డి...

తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పని అయిపోయిందని, మళ్లీ ఆ పార్టీ అధికారంలోకి రావడం కల మాత్రమేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వందకు వంద శాతం మళ్లీ...

తప్పు చేయకుంటే ఉలికిపాటు...

పల్నాడు జిల్లాలో ఓ స్టోన్ క్రషర్స్ సంస్థ మేనేజ్ మెంట్ ను బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి విడదల రజనిపై కేసు నమోదు కావడం తెలిసిందే. అయితే...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!