Wednesday, August 5, 2026

Creating liberating content

Jiwaji University result 2026...

जीवाजी यूनिवर्सिटी का गजब कारनामा Jiwaji University result 2026: Jiwaji University has...

Australia gamble on no...

Australia to skip practice matches ahead of 2027 BGT (Image: ICC) Australia...

RRB Group D 2026...

RRB Group D city slip out for August 13, 14 exams; CEN...

TN SSLC supplementary result...

TN 10th supplementary result 2026 releasing today The Directorate of Government Examination,...
Homeతెలుగుతాజావార్తలు

Category: తాజావార్తలు

జూలై 3న కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం

రాయలసీమ పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూలై 3న వైఎస్సార్ కడప జిల్లాలోని సున్నపురాళ్లపల్లి, పెద్దదండ్లూరు గ్రామాల వద్ద జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టనున్నారు. రూ.16,350 కోట్ల భారీ పెట్టుబడితో నిర్మితమవుతున్న ఈ ప్రాజెక్టు రాయలసీమ పారిశ్రామిక రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.జేఎస్‌డబ్ల్యూ ఆంధ్రప్రదేశ్ స్టీల్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సుమారు 1,100 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్టీల్ ప్లాంట్‌ను రెండు దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో రూ.4,500 కోట్ల పెట్టుబడితో నిర్మాణ పనులు చేపట్టగా, రెండో దశలో మరో రూ.11,850 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ చేపడతారు. రెండు దశలు పూర్తయ్యాక వార్షికంగా 2 మిలియన్ టన్నుల (2 MTPA) ఉత్పత్తి సామర్థ్యాన్ని ఈ ప్లాంట్ కలిగి...

ఖాతాదారుల విశ్వాసాన్ని చూరగొన్న...

సత్యనారాయణపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన ది. కనకమహాలక్ష్మి కో-ఆపరేటివ్ బ్యాంక్ 35వ బ్రాంచిని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధ‌వారం ఘనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు,టీడీపీ జిల్లా అధ్యక్షుడు, కేడీసిసి బ్యాంక్...

దుర్గాపురంలో శ్రీ కనకదుర్గమ్మను...

విజయవాడలో దసరా ఉత్సవాల సందడి నడుమ, 28వ డివిజన్ కార్పొరేటర్ వీరమాచినేని లలిత గారి నివాస గృహంలో ప్రతిష్టించబడిన శ్రీ కనకదుర్గమ్మను విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ బుధవారం ప్రత్యేకంగా దర్శించారు. దుర్గాపురం...

బీజేపీలో చేరిన సినీ...

ప్రఖ్యాత సినీ నటుడు వరుణ్ సందేశ్ తల్లి, సామాజిక కార్యకర్త డాక్టర్ రమణి తెలంగాణ బీజేపీలో చేరడం రాజకీయ, సామాజిక రంగాల్లో పెద్ద సంచలనంగా నిలిచింది. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ రాష్ట్ర...

వినాయక్ నగర్‌లో కొత్త...

వినాయక్ నగర్ ప్రజలకు త్వరలోనే ఆరోగ్య సదుపాయాలు మరింత మెరుగ్గా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటివరకు అద్దె భవనంలో కొనసాగుతున్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (UPHC) కోసం శాశ్వత భవన నిర్మాణానికి పునాది...

నెల్లూరులో బీఫార్మసీ విద్యార్థిని...

నెల్లూరులో ఘోర సంఘటన చోటుచేసుకుంది. కరెంట్ ఆఫీసు సెంటర్ వద్ద బీఫార్మసీ విద్యార్థిని మైధిలి ప్రియ (Maidhili Priya) దారుణ హత్యకు గురైంది. ఇటీవలే బీఫార్మసీ ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన ఆమెను,...

భాగ్యనగరంలో ఉగ్రరూపం దాల్చిన...

తెలంగాణలో గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ (Hyderabad) సహా పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది....

బీసీ హామీలు అమలు...

బీసీ హక్కుల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్. రమణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన 61 హామీలలో ఒకటి రెండు తప్ప, మిగతావన్నీ అమలు కాలేదని ఆయన...

కాకాణి పై సోమిరెడ్డి...

వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డిపై టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ, ఆయన కాకాణిపై అవినీతి, భూదోపిడీ, అక్రమ ధోరణుల ఆరోపణలు...

మల్కాజ్గిరి డివిజన్ అభివృద్ధి...

మల్కాజ్గిరి డివిజన్ పరిధిలో ఈ రోజు పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన కార్పొరేటర్ శ్రవణ్ స్థానిక ప్రజలకు అవసరమైన సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించారు.ఆర్.కే.నగర్‌లో జరుగుతున్న వర్షపు నీటి ఇంకుడు గుంతలను పరిశీలించిన...
spot_img

Create a website from scratch

With Newspaper Theme you can drag and drop elements onto a page and customize them to perfection. Try it out today and create the perfect site to express yourself!